నడిచే దేవుడు - శబ్ద గ్రంధం - Part 01
CSMurthy
00:29:07
LinkPodcast
Chittamuris
About this episode
నీలంరాజు వేంకటశేషయ్య గారు రచించిన 'నడిచే దేవుడు' గ్రంథాన్ని గురుదేవులు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశానుసారం ప్రయాగ రామకృష్ణ స్వరసంపుటిగా మలిచారు.ఈ శబ్దగ్రంధం 26-08-2020 నుంచి ధారావాహికగా మీకు అందుతుంది.
నడిచే దేవుడు - శబ్ద గ్రంధం - Part 01